సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ జిల్లా కార్యాలయంలో సోమవారం డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి ఏఎస్పీలు నాగేశ్వర్రావు, ఏఆర్ ఏఎస్పీ జనార్దన్రెడ్డి స్వాగతం పలి�
ఈ నెల 20లోగా 17 వేల మంది ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగులకు ఇస్తామన్న మూడు నెలల పెండింగ్ వేతనాలను చెల్లించకపోతే 22 నుంచి యథావిథిగా సమ్మెకు దిగుతామని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉ�
హైదరాబాద్ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహా మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీష్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రా�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ఓ గోషాలలో ఓ ఆవుకు లేగదూడ ఆదివారం జన్మించింది. లేగదూడ నుదుటగా తిరునామం ఆకారంలో ప్రత్యేక ఆకర్షణగా తెల్లని చారలు కనిపించడంతో పలువురు �