పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుస్మిత నేతృత్వంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళ సాధికారిక కేంద్రం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం
పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో 50 మందికి రూ.2.50 లక్షలు పంపిణీ ధర్మారం, జూలై 20: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి�