నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను వారం రోజులపాటు పొడిగించాలని స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్ సొసైటీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్�
నగర ప్రజలను అలరించేందుకు గాను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శుక్రవారం ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలుగా �
నుమాయిష్లో మహిళల భద్రతకు హైదరాబాద్ షీ టీమ్స్ విభాగం ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 49 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను 24 లక్షల మంది సందర్శించగా అందులో మహిళలే ఎక్కువ
నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభిస్త