ఆదివారం సెలవు దినం కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తారు. కొనుగోలు దారులతో స్టాల్స్ కిక్కిరిసిపోయాయి.