నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్టు ఐటీశాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అద్యక్షుడు డీ శ్రీధర్బాబు ప్రకటించారు.
కళలకు కాదేది అనర్హమని, చిత్రకారుని కుంచె నుండి జాలువారిన పెయింటింగ్లు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ అన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు.
నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత �
Hyderabad police commissioner orders closure of Numaish | అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పూర్తిగా రద్దయింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నుమాయిష్ను రద్దు చేయాలని హైదరాబాద్ సీపీ కార్యాలయ�
అబిడ్స్, జనవరి 2 : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు రెండవ రోజు సందర్శకులు తరలివచ్చారు. మైదానంలో స్టాళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి సందర్శకుల�