మహబూబ్నగర్ అర్బన్ మండలం పాల్కొండ గ్రామ శివారులో సర్వే నంబర్ 272/1లో 7 ఎకరాల 30 గుంటల భూమి విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సోదరుల పేరు చెప్పి, మహబూబ్నగర్ స్థానిక ప్�
హైదరాబాద్లో బంజారాహిల్స్ ప్రాంతంలో భూమికి భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడైనా యజమానులు తమ భూమిలో ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు పాటిస్తారు.
సంగారెడ్డి జిల్లా ముత్తం గికి రెండు నెలలుగా తాగునీరు రావడం లేదని ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురితమైన ‘మళ్లీ నీటి సమస్య’ కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు.కథనాన్ని చూసిన మిషన్ భగీరథ ఈఈ విజ�
‘ఆరిపోయిన గృహజ్యోతి పథకం’ శీర్షికన నమస్తే తెలంగాణలో శనివారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మౌనికకు గృహజ్యోతి పథకం వర్తించకపోగా, ఒకేసారి 6 నెలల బిల్లలు చెల్లించాలన్న ఆమ�
రుణం తీసుకోకుండానే రుణమాఫీ జరిగిన ఘటనలో అనేక సందేహాలు వెలుగు చూస్తున్నాయి. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ, యూనియన్ బ్యాంకు, రైతుల మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు రుణాల మంజూరు జరిగింది.
బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం ఇక నుంచి ప్రతి రోజూ పన్నెండు గంటలు పని చేయను న్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వర కు తెరచి ఉండనున్నది. బెల్లంపల్లి శాఖ కాళోజీ గ్రంథాల యంలో నెలకొన్న సమస్యలపై గురువారం ‘నమస్తే తె�
నగరానికి కృష్ణా జలాల సరఫరాలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేసవిలోనూ నిరంతరాయంగా నీటి సరఫరా అందిస్తామని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో తాగునీటికి కటక
నమస్తే తెలంగాణ కథనానికి స్పందన | పెద్దపల్లి జిల్లాలో క్యాన్సర్తో బాధపడుతున్న విద్యార్థి దుస్థితిపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యార�