Raghuram Reddy | తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి అక్కడి నుంచి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్�
సాగు నీరు లేక పొట్టకొచ్చిన వరి పంట ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రైతుల పట్ల ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నని ఆగ్రహం వ్యక్తం చేశార
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ (BRS) ఎంపీలు నిరవసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను పార్టీ ఎంపీలు కలిశారు. యాజమాన్య బోర�
MP Nama Nageshwar Rao | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో స్వయంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నామా, తుమ్మల మధ్య గంటల కొద్ది సుదీర్ఘంగ
మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు.
Nama Nageshwar Rao:అదానీ అంశంపై జేపీసీ వేసి, ఆ అంశంపై పార్లమెంట్లో చర్చ చేపట్టే వరకు తమ పోరాటం ఆగదని నామా నాగేశ్వర రావు అన్నారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ఆ
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సామూహిక వివాహాలు కనులపండువగా జరిగాయి. ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆ ధ్వర్యంలో స్థానిక జెడ్పీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వే
జేపీసీ వేయాలి లేదంటే సీజేఐతో విచారణ చేపట్టాలి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూప్పై సమగ్ర విచారణ చేయాలి. ఈ ఆర్థిక సంక్షోభంపై జాయింట్ పా
BRS MPs on Adani row: అదానీ షేర్ల వ్యవహారంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో వెల్లడించాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.