చూస్తుండగానే బిగ్ బాస్ కార్యక్రమం రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ కావడంతో హౌజ్లో 17మంది మాత్రమే ఉన్నారు.ఆదివారం ఎపిసోడ్లో నాగ్ గేమ్ ఆడిస్తూనే ఒక్కొక్కరిని సేవ్ చేస�
కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ హౌజ్మేట్స్కి ఓ టాస్క్ ఇవ్వగా, ఆ టాస్క్లో సన్నీ.. తన షర్ట్ లోపల చేయి పెట్టాడని సిరి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. హౌజ్మేట్స్ అందరు కూడా అది నిజమని భా�
బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన కార్యక్రమంలో నాగార్జున కొంత మందిని సెట్ చేశారు. కొందరు అదుపు తప్పుతుండడంతో వారికి చురకలు అంటించి సెట్ చేశారు. ముందుగా శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్కి సంబంధించి క
శని, ఆదివారాలలో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎంత సందడిగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున హౌజ్మేట్స్తో చేసే సందడి పీక్స్లో ఉంటుంది. ఈ శనివారం రోజు నాగ్తో పాటు రామ్ చరణ్
బిగ్ బాస్ సీజన్ 5లో గొడవలు కామన్గా మారాయి. ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు గొడవలు పడుతూనే ఉన్నారు. శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్ మొదట్లో జెస్సీ.. శ్వేతని తెగ నవ్వించాడు. హౌజ్మేట్స్ని అనుకరిస్తూ
గత వారం వరస్ట్ పర్ఫార్మర్గా ఎంపికైన జెస్సీని బిగ్ బాస్ జైలుకి పంపగా, ఈ వారం సన్నీని జైలులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చాడు. అయితే వరస్ట్ పర్ఫార్మర్గా కంటెస్టెంట్స్ కొందరు పేర్లు చెప్పే క్రమం�
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2014లో
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నబిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదో సీజన్ జరుపుకుంటుంది. మొదటి సీజన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీ
‘బంగార్రాజు, సత్యభామ చూడముచ్చటైన జంట. వారిద్దరి సరససల్లాపాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ జోడీ చేసే హంగామా ఏంటో తెరపై చూడాల్సిందే’ అంటున్నారు కల్యాణ్కృష్ణ కురసాల. ఆయన దర్శకత్వంలో నాగార్జున కథానాయకు�
బిగ్ బిస్ సీజన్ 5 వారం పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్లోకి ప్రవేశించగా, ఆదివారం ఊహించిన కంటెస్టెంట్నే ఎలిమినేట్ చేశారు. సరయు ఎలిమినేట్ అవుతుందని చెప్పుకు రాగా, ఆమెనే బిగ్ బాస్ హౌజ్ వీడ�
ఎప్పుడా ఎన్నడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది, అప్పుడే వారం రోజులు కూడా పూర్తి చేసుకుంటుంది. 19 మంది సభ్యులు ఇంట్లోకి ప్రవేశించగా వారిలో ఒకరు నేడు బిగ్ బాస్ హౌజ్ని వీడనున్నారు. కాగా, �
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఐదో సీజన్ నడుస్తుండగా, ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో కొందరు ప్రేక్షకులకి బాగానే సుపర
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్సింగ్, సీనియర్ నటుడు అర్జున్లు హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్షిప్’. జాన్పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక�