శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను 26 నుంచి 8 క్రస్ట్ గేట్లకు తగ్గించి నీటి విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాటకులు ప�
Nagarjuna Sagar | శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను 26 నుంచి 8 క్రస్ట్ గేట్లకు తగ్గించి నీటి విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాట
Minister Rammohan Naidu | నాగార్జున సాగర్తో(Nagarjuna Sagar) పాటు మరికొన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
నాగార్జునసాగర్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో సాగర్ అందాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తారు. దీంతో ప్రధాన డ్యామ్, పవర్ హౌస్ పరిసరాల్లో వెళ్లకుండా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఎగువనుం�
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. సాగర్ జలాశయం 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో కూడా 3.60 లక్షల క్యూస�
కృష్ణమ్మ వరద జోరుతో నాగార్జున సాగర్ జలాశయం తొణికిసలాడుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,94,009 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా శుక్రవారం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగించారు.
అతిత్వరగా జంటనగరాలకు నీరు అందించాలనే రేవంత్ సర్కారు తొందరపాటు నిర్ణయం.. ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టాన్ని తేవడమేకాకుండా సుంకిశాల నీటి తరలింపును మరో ఏడాది వాయిదా వేసేలా చేసింది.
సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11.6.2021న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది. కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్లోకి నీళ్లొచ�
నాగార్జునసాగర్కు పైనుంచి వరద పోటెత్తడంతో పూర్తిస్థాయిలో డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగానూ గురువారం 585.90 (300.0315
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు.
నాగార్జునసాగర్ ఉప్పొంగుతున్నది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 2,95,652 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని స్పిల్వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar | శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో సాగర్ డ్యామ్ 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీ�
వానకాలం సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే నిర్ణయంలో సాగర్ డ్యాం నుంచి శుక్రవారం విడుదలైన కృష్ణా జలాలు సోమవారం రాత్రి పాలేరుకు చేరుకున్నాయి.
కృష్ణానది జోరుగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయికి చేరుకోవడంతో సోమవారం డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించగా మంగళవారం కూడా కొనసాగింది.