మూసీ వరదల్లో ఇండ్లన్నీ మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం అనాథల్లా వదిలేసింది. తమ ఇండ్లు వరద బురదలో కూరుకుపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం
హైదరాబాద్ నగరంపై కుట్ర జరుగుతోందా.. వరద వస్తుందని వారం ముందే సమాచారం ఉన్నా.. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యంలో నీటిని ఎందుకు నిల్వ చేశారు.. 2023 సంవత్సరంలో కూడా 38,500 క్యూసెక్కు�
మూసీ వరదల్లో చిక్కుకుకుని మునిగిన బస్తీలను ప్రభుత్వం గాలికొదిలేసింది. సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను అనాథల్లా వదిలేసింది. చిన్న పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవే�
మూసీ ఉధృతితో నీట మునిగిన మహాత్మా గాంధీ బస్స్టేషన్ (MGBS) ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. జంట జలాశయాల నుంచి మూసీ నదికి వరద తగ్గడంతో ఎంజీబీఎస్లో నిలిచిన నీరు ఖాళీ అయింది. అయితే బురద, మట్టి మిగిలింది.
భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది (Musi River) శాంతించింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద తగ్గింది. దీంతో మూసీలోకి వదిలే నీరు కూడా తగ్గుముఖంపట్టింది. ఈ నేపథ్యంలో మూసీ నదిలో వరద ఉధృతి త�
జంటనగరాల పరిధిలో మూసీకి ఆకస్మికంగా వరదలు రావడం.. గతంలో ఎన్నడూలేని విధంగా ఎంజీబీఎస్ బస్స్టేషన్తోపాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకోవడం వెనుక ఏదైనా కుట్రకోణం దిగా ఉన్నదా అని పరిశీలకులు అనుమానం
117 ఏండ్ల కింద నిజాం నవాబు మీర్ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాలను నిర్మించి మూసీ వరదలను నిలవరిస్తే.. తాజాగా సీఎం రేవంత్రెడ్డి జంట చెరువుల్లోని గేట్లను ఏకకాలంలో ఎత్తి.. హైదరాబ
KTR | రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. రూ. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు�
హైదరాబాద్లో మూసీనది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర ప్రమాదకర
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ�
మూసీ నదికి భారీ వరద (Musi Floods) నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్కు (MGBS) ఎవరూ రా�
ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని (Musi River) విడుదల చేస్తున్నారు.
Harish Rao | మీ బాధ చూస్తుంటే.. నా కళ్లలో నీళ్లు వస్తున్నాయ్.. మీ బాధలు వింటుంటే.. మీ కన్నీళ్లు చూస్తుంటే.. రాతి గుండె కూడా కరిగిపోతుంది.. కానీ, రేవంత్ గుండె ఎందుకు కరుగతలేదో నాకు అర్ధం కావాట్లేదు అని మాజీ మంత్రి, ఎమ్మ�
Harish Rao | 1908లో వరదలొచ్చిన నిజాం రాజు ఇండ్లు కూలగొట్టలే.. కానీ రేవంత్ నిజాం కంటే దారుణంగా వ్యవహరిస్తున్నాడు. బలిసినోళ్లకు ఒక న్యాయం.. పేదోడికి ఒక న్యాయమా..? మీకు ఇబ్బంది వస్తే.. తెలంగాణ భవన్కు రండి.. 24 గంటలు తలుపులు