Geetha Workers | రాష్ట్రంలో గీత వృత్తికి సమగ్ర చట్టం చేసి.. గీత పని వారల సంక్షేమానికి 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని గీతా పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తూనే ఉంది. తాజాగా నియోజకవర్గంలోని గ్రామాల మధ్య లింకు రోడ్లకు పంచాయతీరాజ్ విభాగం నుంచి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస�
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన పల్లె రవికుమార్ను సీఎం కేసీఆర్ తెలంగాణ గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో ఉద్యమకారుడికి కా
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా మంగళవారం జరుగనున్న బీఆర్ఎస్
పండుగకు సర్వం సిద్ధమైంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభల నిర్వహణకు ఏర్పాట్లు
పూర్తయ్యాయి. ఒ�
మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరోసిస్ బాధితులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉప ఎన్నికలో తామంతా టీఆర్ఎస్కే అండగా నిలబడతామని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి కృతజ్ఞతలు �
ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేకమంది కీలక నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు.
టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని శిర్దేపల్లి, తాస్కానిగూడెంలో మంత్రి ఇంటింటి ప్రచారం న�
హాజరుకానున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడుకు.. హైదరాబాద్ నుంచి 4 వేల కార్లతో ర్యాలీ సీఎం రాక కోసం ఆసక్తిగా ప్రజలు అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్ సాకులు చెప్తూ 4 ఏండ్లు కాలయాపన ఆగ్రహంతో రగి�
టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల శ్రేణులు కారెక్కుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. సంక్