ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాద సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. నూతన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొనన�
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ తనకు మరోసారి టికెట్ ఇవ్�
munugode by polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ను ఆయా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నియోజక వర్గంలో కిలోమీటర్లు నడిచినా నేలపై ఎటూ చుక్క నీరు కనిపించేది కాదు. చౌటుప్పల్ వంటి పట్టణాల్లోనూ ఖాళీ బిందెలతో ధర్నాలు, ప్రజాప్రతినిధుల ఘెరావ్లు ఉండేవి. కూలిన కట్టలు,
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ముఖం చాటేశారు. గత 15 రోజులుగా వలసలతో ఖాళీ అవుతూ వచ్చిన బీజే పీ.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విసిరిన మనీట్రాప్ వికటించడంతో జనంలో పలుచనయ్యింది.
ఎవరెన్నీ కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృ హ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడు : సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్రెడ్డికి లేదని విద్యుత్శాఖ మంత్రి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీ పం�
కాంగ్రెస్ను చిత్తుచేసేలా బీజేపీ పక్కా వ్యూహం పావుగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరువు కాపాడుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ టీఆర్ఎస్కు ప్రత్యర్థి తామేనని చాటే యత్నం మునుగోడు ప్రజల కోసం, అభివృద్
హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాజీనామా లేఖను అందజేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న