munugode by poll | ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ సిబ్బందికి మూడంచెల శిక్షణ కూడా
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ
minister jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి చెంపపెట్టు ఫలితం రాబోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజల తీర్పు న్యాయం వైపే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. బీజేపీ ఎన్నీ కుట్రలు
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక.. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షించింది. ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే హోరాహోరీ
minister KTR | మునుగోడు ఉప ఎన్నిక కోసం గత నెల రోజులుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రమించిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులందరికీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వకంగా
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
cm kcr | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర
munugode by poll | మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది.
minister ktr | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ దేశంలో మోదీకి మించిన ఫేక్ ఇంకెవడు
minister ktr | తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్ల నుంచి శాంతియుత వాతావరణం ఉంది. ఈ వాతావరణం ఇలానే కొనసాగాలి అని కోరుకుంటున్నాం. మీరు హింసను కోరుకుని, రెచ్చగొడితే మేం
minister jagadish reddy | టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని
Minister Jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా వందల ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇచ్చిందా? అని మంత్రి జగదీశ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వందల
munugode by poll | మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద రూ. 93 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును హైదరాబాద్ నుంచి మునుగోడుకు
kunamneni sambashiva rao | మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, పోలింగ్ సజావుగా జరిగేందుకు వీలుగా గట్టి బందోబస్తు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని