సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, నేరేడుచర్ల, కోదాడ మున్సిపాలిటీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సోమవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్, కోద�
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి పలు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దానికనుగుణంగా వర్తక, వాణిజ్య సంఘాలు, మున్సిపల్, పోలీసు అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగార�
దశలవారీగా ఆదిబట్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు వేదపురి కాలనీలో రూ.7లక్షలతో, 11వ వార్డు బాలాజీ�
‘ఇందుమూలంగా జనగామ పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఇంటి పన్ను వడ్డీపై 90శాతం రిబేట్ (రాయితీ) ఇచ్చినప్పటికీ కొంతమంది ఇంటి పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోలేదు. దీంతో మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం క
చెన్నూర్ మున్సిపాలిటీలో 20023-24 వార్షిక సంవత్సరానికి గాను వంద శాతం పన్నుల వసూళ్లకు అధికారులు కృషి చేస్తున్నప్పటికీ నిర్దేశించిన గడువులోపల లక్ష్యం చేరుకుంటారా? అనే సందేహం వ్యక్తమవుతున్నది.
పట్టణంలోని మూసీరోడ్డులో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ను వంద శాతం తీసేస్తామని, చేపలు, కోళ్ల వ్యర్థాలతో పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్�
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ర�
టీఎస్ బీపాస్ మున్సిపాలిటీల్లో నిర్మాణ అనుమతులన్ని టీఎస్బీపాస్ ద్వారానే ఇవ్వాలి. దీనిని మరింత సమర్ధవంతంగా, పకడ్బందీగా అమలు చేయాలి. 75 గజాల స్థలంలోని నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు. ఆపై విస్తీర్ణంలోన