కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఇంత తక్కువ కా లంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకు న్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని మండిపడ్డారు.
తెలంగాణ కో సం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మ న్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవా�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమైతాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. బుధవారం మండలంలోని మునిమో క్షం, వేపూర్, గొండ్యాల గ్రామాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో క
మహబూబ్నగర్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యా న్ని కొనేందుకు అధికారులు ముందుకు రావడం లే దని రైతులు తెలుపడంతో శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్య ర్థి �
అమలుకాని హామీలతో రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెం ట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కరువును వెంట తీసుకొచ్చిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కోస్గిలోని సర్జఖాన్పేట్ నుంచి శ్రీకారం �
తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన రోడ్షోతో పాలమూరు రాజకీయ ముఖచిత్రం ఒ క్కసారిగా మారిపోయింది. అధికారంలో ఉ న్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పా
అమలుకాని హామీలతో.. వ్య క్తిగత విమర్శలతో పాలనను గాలికొదిలేసిన మోసకారి కాంగ్రెస్ను ప్రజలు తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉ న్నాయని, ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయ�
ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కా ర్యాలయంలో సోషల్ మీడియా సమన్వయకర్త ఆ శాప్రియ ఏర�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని, పదేండ్ల పాలనలో ప్రజలు, రైతులు సంతోషంగా జీవించారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాం టి పార్టీ అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికల్లో ఆ�
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ప్రజలు అనుభవిస్తున్నారు. 2019లో కేసీఆర్ ఆశీర్వాదంతో, ఎమ్మెల్యేల కృషితో ఎంపీగా గెలుపొందాను.
వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతోనే పంట సా గు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కు టుంబాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గ�