బీహార్లో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ చౌర్యానికి వ్యతిరేకంగా పార్లమెంట్ హౌస్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు సోమవారం ప్రతిపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఇటీవల బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్ తగిలింది. ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై ఈడీ ఆమెకు గురువారం సమన్లు జారీ చే
ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
లోక్సభలో ప్రశ్నలు అడిగించేందుకు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఎంపీ మహువా మొయిత్రాకు టీఎంసీ గట్టి మద్దతుగా నిలిచింది.
లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నది. లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించాలని �
లోక్సభలో ప్రశ్నలు అడగడానికి తాను లంచం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమేనని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు సంధించారని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు.
పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బిజినెస్మన్ దర్శన్ హీరానందానీ గురువారం గట్టి షాక్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టా�
బిల్కిస్ రేపిస్టులు సంస్కారులన్న వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులు పదే పదే వల్లెవేస్తున్న ‘గుజరాత�