రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించి, మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ‘అమృత్ భారత్ స�
గతంలో అనేక ప్రభుత్వాలు పాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎంపీ బీబీపాటిల్ విమర్శించారు. శనివారం కోహీర్ పట్టణంలోని ఎస్ఎస్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర�
పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 13న నిర్వహించే మంత్రి కేటీఆర్ బహిరంగ సభాస్థలిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గురువా రం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చే�
పీసీసీ పదవి కొనుక్కున్న 420 పోటు మొనగాడైతే 2018లో ఎందుకు ఓడాడు? సీఎంను విమర్శించే స్థాయి ఉందా? కాంగ్రెస్ వల్లే చక్కెర పరిశ్రమ మూత నియోజకవర్గం కోసమే టీఆర్ఎస్లోకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ హైదర
హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ | ముంబై - పుణె- హైదరాబాద్ వెళ్లే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కు వయా జహీరాబాద్ మీదుగా వెళ్లేలా కనెక్టివిటీ ఇవ్వాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రధాన కార్య ని�
ముషీరాబాద్, జూన్ 18: సంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన జలాశయానికి బసవేశ్వర-సంగమేశ్వర ప్రాజెక్టుగా నామకరణం చేయడంపై తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుల దైవమై