రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో చిక్కుకున్న 12 మంది భారతీయులను రక్షించి స్వస్థలాలకు తీసుకురావాలని ఎంఐ ఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్న�
ఏజెంట్ చేసిన మోసంతో పలువురు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ముగ్గురు భారతీయులను రష్యా సైన్యం తమ తరపున పోరాడేందుకు బలవంతంగా వినియోగించుకొంట�
మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తున్నదని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటేనని, బయటకు శత్రువులుగా చూపించుకున్నప్పటికీ, వాటిమధ్య �
కాంగ్రెస్, బీజేపీలు బయటకు మాత్రమే శత్రువులుగా కనిపిస్తాయి కానీ.. రెండు పార్టీలు ఒక్కటేనని, వారి మధ్యన చీకటి ఒప్పందం ఉన్నదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మైనార్టీల అభివృద్�
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడోసారి విజయం సాధించడం, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
Asaduddin Owaisi | తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ ముస్లిం పట్ల కాంగ్రెస్ పార్టీకి విద్వేషం ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రేవం�
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చారిత్రక మూసీ, ఈసీ నదిపై ప్యారిస్ తరహాలో రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణాలకు గానూ ఏడు చోట్ల బ్రిడ్జి పనులకు
జమిలి ఎన్నికలతో సమాఖ్యవాదం, బహుళ పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
దేశాభివృద్ధిని విస్మరించి, ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)) బి ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ అధిన�