వచ్చే ఏడాది ఇమేజ్ టవర్ కూడా.. హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): టీ హబ్తో పాటు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. అందులో ఒకటి టీ వర్క్స్, రెండోది ఇమే�
Casting Bay | ఒక్క అవకాశం.. సినిమాల్లో నటించడమే జీవిత లక్ష్యంగా ఉన్నవాళ్లు తరచూ అనే మాట ఇది.ఆ ఒక్క అవకాశం తలవని తలంపుగా మీ తలుపు తడితే..! ‘ఏడుకొండలు ఏసీ చేస్తా.. యైత్ వండర్ నీ గుడి చేస్తా’ అని పాట ఎత్తుకుంటారు.అలాంట�
కథానాయిక నర్గీస్ ఫక్రి ఇటీవల కొద్ది నెలలు విరామం కోసం ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఆమెను అవకాశాలు పలకరించడం మానేశాయి. నెలలపాటు తెరకు దూరమైతే ఇక ‘మళ్లీ ఇండస్ట్రీలో కనిపించవ్..’ అన్న ఆమె స్నేహితుల మాటలే న�
మనవి పాన్ ఇండియా మూవీస్ కాదు పాన్ వరల్డ్ కావాలి, అందుకు మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అన్నారు కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తున్న ‘విక్రమ్' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్
ఒప్పుకున్న భారీ చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు స్టార్ హీరో ప్రభాస్. ఒకేసారి ఐదు పాన్ ఇండియా చిత్రాలు లైనప్ చేసుకున్నారాయన. వీటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్', నాగ
నేను పుట్టి పెరిగిన ముంబయిలోనూ ఇంతటి ప్రేమ, అభిమానాన్ని చూడలేదు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఓ పండగలా అనిపిస్తున్నది. దక్షిణాది సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రజనీకాంత్, కమల్హాసన్, చిరంజీవి, పవన్కల్యాణ్, ఎ
ఈ వారం ఓటీటీ ప్రియులకు మంచి వినోదం లభించనుంది. ఫీల్గుడ్ సినిమాగా మంచి కలెక్షన్లు సొంతం చేసుకున్న విశ్వక్సేన్ తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ జూన్ 3వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజ�
వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో సాధ్యం సినిమా ప్రపంచంలోకి సరికొత్త పరిజ్ఞానం దేశంలోనే తొలిసారి అన్నపూర్ణ స్టూడియోలో అక్టోబర్లో ప్రారంభం కానున్న షూటింగులు సినిమా తీయాలంటే సన్నివేశానికి తగ్గట్టు �
లక్కీ మీడియా సంస్థలో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘మేం వయసుకు వచ్చాం’ వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్లో శ్రీవిష్ణు హీరోగా �
గత కొద్ది వారాలుగా తెలుగు చిత్రసీమ కొత్తశోభతో అలరారుతున్నది. కరోనా ప్రభావం సద్దుమణగడంతో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఇదే తరుణంలో అగ్రహీరోల చిత్రాలు వడివడిగా నిర్మాణం పూర్తిచేసుకుంటున్నాయి. ఈ ఉత్సాహాన
Rashmika Mandanna | చిత్రసీమలో ఐదు వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ‘కిరిక్పార్టీ’ (2016) సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఈ అమ్మడు అనతికాలంలోనే దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగింది. స
దుబాయ్: విదేశీయులను ఆకట్టుకునే ఉదారవాద ముద్రను మరింతగా పెంచుకునే చర్యల్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా సినిమాల సెన్సార్ను మొత్తంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. సాంప్రదాయిక ఇస�