గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాలు, రహదారుల్లో వీధి దీపాలు లేక చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. 5.48 లక్షల వీధి దీపాలలో దాదాపు 20 శాతానికి పైగా వీధి దీపాలు వెలగడం లేదు. ముఖ్యంగా గత రెండు రోజులుగా అత్యంత రద్దీ ప్�
జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్జాం చోటుచేసుకున్నది. నిత్యం ట్రాఫిక్జాంతో ఇబ్బందులు పడుతుండగా.. అమిస్తాపూర్ వద్ద సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ ఉండంతో రాష్ట్రంలోన�
‘వామ్మో.. ఆ రహదారిలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా ఒళ్లు గుల్ల కావడం ఖాయం.’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు, వాహనదారులు. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న
ఇటీవల కురిసిన వర్షాలకు సికింద్రాబాద్ జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో ఈ ప్రాంతం గుండా వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అసలే వర్షాకాలం.. చిన్నపాటి వానకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీనికి తోడు రోడ్లపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాన నీటిలో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయ�
హయత్నగర్ పరిధిలోని కుంట్లూరు, న్యూ జీవీఆర్ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేటు ఉద్యోగి. నిహారిక పిల్లలు ఇద్దరు నాగోల్, బండ్లగూడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు.
మండలంలోని కామారెడ్డి - బాన్సువాడ ప్రధాన రహదారిపై పొతంగల్ కలాన్ స్టేజీ నుంచి చందానాయక్ తండా వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు విస్త
శంకర్పల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలువడం, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఔటర్ రింగు రోడ్డుపై కొన్ని చోట్ల టోల్ప్లాజాల్లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో ఓఆర్ఆర్ పైకి ఎక్కే సమయంలో, కిందకు దిగే సమయంలో వాహనాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సెన్సర్లు సరిగా పనిచేయడం లేదు.