ద్విచక్ర వాహనంపై వరినారును సంచుల్లో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పొలంలో పడిపోయి ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్లో బుధవారం తెల్లవారుజామున జరిగ�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కవాసాకి మరో మోటర్సైకిల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 2026 వెర్షన్గా విడుదల చేసిన ఈ వర్సెస్ 650 బైకు ధరను రూ.8.63 లక్షలుగా నిర్ణయించింది.
మధ్యప్రదేశ్లోని భోపాల్లో విచిత్ర ఘటన చోటుచేసుకున్నది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు (Thives) తాము కొల్లగొట్టిన దానికంటే రెండు రెట్ల సొమ్మును కోల్పోయారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు మోటారు సైకిల్పై తిరుగుతూ గురువారం పరిశీలించారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరి
దేశీయ రోడ్లపై మరో అంతర్జాతీయ మోటార్సైకిల్ బ్రాండ్ దూసుకుపోవడానికి సిద్ధమైంది. మహీంద్రా గ్రూపు నిర్వహిస్తున్న ఐకానిక్ మోటార్సైకిల్ బ్రాండ్ బీఎస్ఏ తన తొలి మోటార్సైకిల్ను దేశీయ మార్కెట్కు ప�
Crime news | రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. తన బైక్కు భార్యను కట్టేసి.. ఊరంతా చూస్తుండగా ఈడ్చుకుంటూ వెళ్లాడు.
Rajasthan: మద్యం మత్తులో భార్యను బైక్కు కట్టేసి.. ఊరంతా లాక్కెళ్లిన ఘటన రాజస్థాన్లో జరిగింది. నగౌర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. దీంతో ఆ వ్యక్తిని అరెస్టు చే�
మండల కేంద్రం నుంచి టేకంగూడ వరకు బీటీ రోడ్డు పనుల కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గుడ్లబోరి ఎంపీటీసీ వసంత్రావు పలువురితో కలిసి ధర్నా నిర్వహించారు.
బతుకు కూడా ఓ బండి లాంటిదే. గమ్యంలేని ప్రయాణానికి అర్థం ఉండదు. అలా అని గమ్యం మీదే మనసు పెట్టి ప్రయాణం సాగిస్తే.. వర్తమానాన్ని ఆస్వాదించలేం. వాహనానికి మరమ్మతులు తప్పనట్టే, జీవితంలో సవాళ్లు, సంక్షోభాలు ఉంటాయ�
పంజాబ్లోని అమృత్సర్లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కన్నకూతురిని ఓ తండ్రి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బైక్కి కట్టి ఈడ్చుకుంటూ వెళ్లి రైలు పట్టాలపై పడేశాడు. నిందితుడు బౌ కూలీ. బుధవారం అతడి �
Viral Video | పాము.. ఈ పేరు విన్నా, చూసినా ఆమడదూరం పరిగెడతాం. అదే పాము మనతో పాటు కొంతదూరం ప్రయాణిస్తే ..! ఇంకేమైనా ఉందా...? ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్లో చోటు చేసుకుంది.