ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే, మరో సంస్థలోనూ పనిచేసే ‘మూన్లైటింగ్' ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను పడుతుందని ఆదాయపు పన్ను అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు హెచ్చరిస్తున్నారు.
దేశీయ ఐటీ రంగంలో మూన్లైటింగ్ రచ్చ కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం.. తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగులు ఏ రకంగానైనా మరో ఉద్యోగాన్ని చేస్తున్నైట్టెతే అది సంస్థ నిబంధనలకు విరుద్ధమే�
Moonlighting @ IT | ప్రస్తుతం చర్చనీయాంశమైన మూన్లైటింగ్పై ఐబీఎం సంస్థ తన ఉద్యోగులకు ఇంటర్నల్ నోట్ పంపింది. మూన్లైటింగ్ నైతికంగా సరైంది కాదని ఐబీఎం ఎండీ సందీప్ పాటిల్ తన ఉద్యోగులకు చెప్పారు.
ఐటీ ఉద్యోగులు మరో జాబ్ చేసే మూన్లైటింగ్ కల్చర్పై హాట్ డిబేట్ సాగుతున్న సమయంలో పది శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు రెండవ జాబ్ చేస్తున్నారని తాజా నివేదిక స్పష్టం చేసింది.
ఉద్యోగులు ఒక సంస్థలో పనిచేస్తూ మరో సంస్థకు సేవలు అందించడం (మూన్లైటింగ్) అనైతికమని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ ఐటీ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ స్పష్టం చేసింది.
దేశీయ ఐటీ రంగంలో ‘మూన్లైటింగ్' చర్చ తీవ్రస్థాయిలోనే జరుగుతున్నది. ఇటీవల ఈ కారణంతోనే 300 మంది ఉద్యోగులను విప్రో తొలగించిన విషయమూ తెలిసిందే. అయితే దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ‘మూన్లైటింగ్'ను వ్యతిరేకిస్త�
Moonlighting: విప్రో సంస్థ ఇటీవల ౩౦౦ మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగులు మూన్లైటింగ్కు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ.. అదనపు అవసరాల కోసం మరో సంస్థకు పనిచేయడాన్�
మూన్లైటింగ్గా వ్యవహరించే రెండో జాబ్ ద్వారా ఉద్యోగి ఆదాయాన్ని ఆర్జించే పద్ధతికి వ్యతిరేకంగా భారత్ టెక్ కంపెనీల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు గళమెత్తుతున్నారు.
18వ శతాబ్దం చివర్లో ఫ్రాంక్రైట్ అనే అమెరికన్ ఆర్కిటెక్ట్ను ‘మూన్లైటింగ్' కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. మూన్లైటింగ్ వల్ల సాఫ్ట్వేర్ రంగం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నదని విప్రో అధినేత ర
జీవనాధారమైన ఉద్యోగం చేస్తూనే ఇతర ఉద్యోగాలనూ చక్కబెట్టే మూన్లైటింగ్పై టెక్ కంపెనీల్లో హాట్ డిబేట్ సాగుతోంది. స్విగ్గీ వంటి కొన్ని కంపెనీలు మూన్లైటింగ్కు అనుకూలంగా ఉండగా దిగ్గజ టెక్ సంస్థ