ఆకాశంలో చూడముచ్చటగా, రాత్రివేళల్లో కాంతి కురిపించే చంద్రుడు.. ఎలా ఏర్పడింది? అనేది నేటికి ఓ మిస్టరీగానే ఉన్నది. ఈ విషయంలో శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ పూర్తిగా స్పష్టత లేదు. భూమికి దాదాపు 4 లక్షల కిలోమీట�
Polar Night | ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని ఊళ్లలో చలికాలాల్లో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతంలోని ఒక ఊళ్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరో ఊళ్లో నాలుగు నెలలూ చీకటే.
చైనాకు చెందిన చాంగే-5 వ్యోమనౌక చంద్రుడి నుంచి తీసుకువచ్చిన నమూనాలు మన భూమికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. భూగ్రహంపైన డైనోసార్ల అంతానికి కారణమైన ఆస్టరాయిడే చంద్రుడిని కూడా ఢీకొట�
చందమామపై మనుషులు నివశించాలంటే అతి పెద్ద సమస్య కేవలం నీళ్లే కాదు. అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా. చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చందమామపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. ఏక
1969, జూలైలో చంద్రుడి మీద తొలిసారిగా అడుగుపెట్టి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ చరిత్రపుటల్లోకి ఎక్కారు. జాబిలిపై వాళ్ల అడుగుల చిత్రాలు ఇప్పటికీ అపురూపమే.
అటు నుంచి అంగారకుడిపైకి కూడా అంతరిక్ష ఆవాసానికీ ప్రయత్నాలు గ్రహాంతరయానానికి జపాన్ యత్నాలు బోర్ కొడితే అలా రైలెక్కి చంద్రునిపైకి వెళ్లి రావొచ్చు. కావలసివస్తే ఇంకొంత దూరం రైల్లోనే వెళ్లి అంగారకుడికి �
అంతరిక్షం గురించి తెలిసినప్పటి నుంచి భూమి వంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా? అనే శోధన జరుగుతూనే ఉంది. ఒక వేళ ఉంటే ఆ గ్రహాలపై నీరు ఉందా? అనేది మరో అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే నీరు ఉంటేనే ఆయా గ్రహాలపై జీవం ఉండే అవక�
30 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. శాస్త్రవేత్తల కల సాకారమైంది. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొక్కలను పెంచాలన్న వారి లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. చంద్రుడి మట్టిలో నాసా సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోర
చందమామ భూమి నుంచి నీటిని దొంగిలించాడు. అవును. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాళ్లు భూమిపై నుంచి చంద్రుడు దొంగిలించిన నీటివేనని చెప్తున్నారు