జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలని, రోజు కూలీ రూ.600 ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 30న యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయ�
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కార్మిక, పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాల్లో పేదలకు ఆర్థికంగా అండగా ఉంటున్న ఈ పథకాన్ని కాపాడుకొనేందుక�
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కు న్యాయం జరిగేలా విధంగా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగుల మాదిరిగా తమకు పేస్కేల్ను అమలు చేయాలని కోరుతూ ఆ సంఘ�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కా�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉపాధి హామీ పథకం అమలులో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓ సామాజిక కార్యకర్త కోర్టుకెక్కారు. చనిపోయిన వ్యక్తుల పేరిట �
కరువు కాటకాలలో, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత జనాభాకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను పూర్తిగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్
తిరువనంతపురం : కేరళ వయనాడ్లో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన స�
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ పథకం కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. యాస�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ పదే పదే తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తన పాదయాత్రలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భం�
ఒకవైపు తగ్గిన వరి సాగు.. మరోవైపు ఎండవేడికి ఇతర పనులకు వెళ్లలేని పరిస్థితి.. దీంతో ఉపాధి హామీ పనులవైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12,25,002 మంది కూలీలు ఉపాధి పనులకు హ�
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని, విభజన హామీలను కేంద్రం విస్మరించకుండా చట్టాన్ని సవరించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై బడ్జెట్