క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ పాలన శాపంగా పరిణమించింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులకు సకాలంలో మందులు, సరైన చికి త్స అందడమే లేదని రోగులే గగ్గోలు పెడుతున్నారు.
ఒకసారి అక్కడ పోస్టింగ్ తీసుకుంటే చాలు.. ఇక అక్కడినుంచి మరోచోటుకు బదిలీపై వెళ్లరు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి విరమణ పొందే దాకా అక్కడే తిష్ట వేస్తారు. ఇలా హైదరాబాద్లోని ఎంఎన్జే దవాఖానలో మినిస్టీరియల్
కాంగ్రెస్ పాలనలో ఎవరికి దొరికినంత వాళ్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమైన పదవుల్లో నేతలు పెద్దమొత్తంలో కుంభకోణాలకు పాల్పడుతుంటే.. కొందరు మంత్రుల పేషీలను అడ్డా
ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు విడుదల చేసింది. ఔషధాలు, వైద్య పరికరాలు సరఫరా చేసిన పంపిణీదారులకు రూ.35 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
రోగులకు అవసరమైన మందులు, సర్జికల్ వస్తువులు వంటి వాటిని సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్స్కి బిల్లు లు మంజూరు కావాలంటే అక్కడ కప్పం కట్టాల్సిందే. ఒక్కో బిల్లుకు ఒక్కో రేటు.. కప్పం కట్టకపోతే బిల్లులు మంజూరు క�
‘హలో... నమస్తే తెలంగాణ విలేకరా? ఎంఎన్జేలో మందులు లేవని ఎవరు చెప్పారు? ఎవరో చెబితే రాసేస్తారా? మేం తల్చుకుంటే నీ కెరీర్ పాడైతది.. కేసులు పెడతాం ఖబడ్దార్...’ ఇదీ రెండు రోజుల కిందట ఓ మహిళ నుంచి నమస్తే తెలంగాణ ప
ఎంఎన్జే దవాఖానను నిర్లక్ష్యపు క్యాన్సర్ పట్టి పీడిస్తున్నది. ప్రభుత్వం పట్టింపులేమికి దవాఖాన పరిపాలనా యంత్రాంగం తోడవడంతో రోగుల ఆరోగ్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు
ఉస్మానియా దవాఖానలో గురువారం నుంచి నాలుగు నెలల పాటు ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. వైద్యశాలలో ఇన్పేషెంట్లుగా ఉన్న రోగుల్లో అవసరమైన వారికి గాంధీ, ఎంఎన్జే దవాఖా�
Minister Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు(Harish Rao) అన్నారు. ఎంఎన్జీ ఆసుపత్రి(MNJ Hospital)లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు �
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్రావు (Minister Harish Rao) చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్�
ఓవైపు తన విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనే మరో వైపు మహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్జే) క్యాన్సర్ దవాఖాన వద్ద రోగులతోపాటు వారి సహాయకులకు తన మిత్రులతో కలిసి ప్రతిరోజూ భోజన సదుపాయం కల్పిస్తున్నారు.