ఉస్మానియా దవాఖానలో గురువారం నుంచి నాలుగు నెలల పాటు ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. వైద్యశాలలో ఇన్పేషెంట్లుగా ఉన్న రోగుల్లో అవసరమైన వారికి గాంధీ, ఎంఎన్జే దవాఖా�
Minister Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు(Harish Rao) అన్నారు. ఎంఎన్జీ ఆసుపత్రి(MNJ Hospital)లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు �
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్రావు (Minister Harish Rao) చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్�
ఓవైపు తన విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనే మరో వైపు మహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్జే) క్యాన్సర్ దవాఖాన వద్ద రోగులతోపాటు వారి సహాయకులకు తన మిత్రులతో కలిసి ప్రతిరోజూ భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
Minister Harish rao | మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే
ఎంఎన్జేలో సిద్ధమైన రోబోటిక్ థియేటర్ సంక్లిష్ట చికిత్సలు కూడా ఇక సులభతరం రోజుకు 5 నుంచి 6 మేజర్ సర్జరీలు త్వరగా కోలుకునే వెసులుబాటు హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పేరున్న కార్పొరేట్ �
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ న్యూ ఢిల్లీ సలహాదారు శ్రీరామచంద్రుడు తేజావత్ తన 68వ జన్మదినం సందర్బంగా ఎంఎన్జే క్యాన్సర్ దవఖాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ పిలుపున�