‘హలో... నమస్తే తెలంగాణ విలేకరా? ఎంఎన్జేలో మందులు లేవని ఎవరు చెప్పారు? ఎవరో చెబితే రాసేస్తారా? మేం తల్చుకుంటే నీ కెరీర్ పాడైతది.. కేసులు పెడతాం ఖబడ్దార్...’ ఇదీ రెండు రోజుల కిందట ఓ మహిళ నుంచి నమస్తే తెలంగాణ ప
ఎంఎన్జే దవాఖానను నిర్లక్ష్యపు క్యాన్సర్ పట్టి పీడిస్తున్నది. ప్రభుత్వం పట్టింపులేమికి దవాఖాన పరిపాలనా యంత్రాంగం తోడవడంతో రోగుల ఆరోగ్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు
ఉస్మానియా దవాఖానలో గురువారం నుంచి నాలుగు నెలల పాటు ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. వైద్యశాలలో ఇన్పేషెంట్లుగా ఉన్న రోగుల్లో అవసరమైన వారికి గాంధీ, ఎంఎన్జే దవాఖా�
Minister Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు(Harish Rao) అన్నారు. ఎంఎన్జీ ఆసుపత్రి(MNJ Hospital)లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు �
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్రావు (Minister Harish Rao) చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్�
ఓవైపు తన విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనే మరో వైపు మహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్జే) క్యాన్సర్ దవాఖాన వద్ద రోగులతోపాటు వారి సహాయకులకు తన మిత్రులతో కలిసి ప్రతిరోజూ భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
Minister Harish rao | మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే
ఎంఎన్జేలో సిద్ధమైన రోబోటిక్ థియేటర్ సంక్లిష్ట చికిత్సలు కూడా ఇక సులభతరం రోజుకు 5 నుంచి 6 మేజర్ సర్జరీలు త్వరగా కోలుకునే వెసులుబాటు హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పేరున్న కార్పొరేట్ �
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ న్యూ ఢిల్లీ సలహాదారు శ్రీరామచంద్రుడు తేజావత్ తన 68వ జన్మదినం సందర్బంగా ఎంఎన్జే క్యాన్సర్ దవఖాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ పిలుపున�