గిరిజనుల హకుల కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ అని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కొనియాడారు. ఆదివారం ఖమ్మం నియోజవర్గ కేంద్రంలోన
అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారినే ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని, అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి పథకాలు అందించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ �
విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రం రాష్ర్టానికి బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. దేశంలోకెల్లా తెలంగాణలో మాత్రమే సర్వమత సామరస్యం పరిఢవిల్లుతున్నదని అన్నారు. ముస్లింల పవిత్ర�
తిరుమలాయపాలెం, మే 7: సొంత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండల అభివృద్ధిఫై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథ�