కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని సన్నాసి సీఎం.. ఆయన బెదిరింపులకు భయపడం.. ఖబడ్దార్ రేవంత్రెడ్డీ.. అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు ఎండిపోతుంటే, ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కాళేశ్వరం పంపులను నడుపడం లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో ఓటర్లు భాగస్వాములై వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సూచించారు. గురువారం మానుకోట పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న సర్ ప్రక్రియన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ సామ్రాజ్యాన్ని బద్దలుకొట్టి ఖమ్మం జిల్లాలోనే ఆయనకు రాజకీయ సమాధి కడతామని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, మం�
రాష్ట్రంలో రెవెన్యూశాఖ మంత్రి ఆదాయం గణనీయంగా పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతోందని, ప్రజాసంక్షేమ వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ శ
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రకృతి కూడా భయపడుతున్నదని, అందుకే వర్షాలు పడక కరువుఛాయలు అలుముకుంటున్నాయని మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉండి కూడా భట్టి విక్రమార్క తన నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్
పేద ప్రజల కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లప
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కి మూడేళ్లు కావొస్తున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎ�
కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. శ�
మక్క రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా�