శాసనమండలి ఎన్నికల్లో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవడంపై ముస్లిం మైనార్టీలు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని నెహ్రూపార్కు వద్ద సోమవారం నిరసన తెలిపారు. సీన
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్కు మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు తాజాగా సీపీఐ బృందం స�
పూర్వ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ గురువారం మెదక్ జిల్లాలో ప్రశాంతంగా సాగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకున్నా�
2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీసీ నేత సీఎం అవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ సంఘాల జేఏసి, బీసీ మేధావుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్ల
AP MLC Elections | ఏపీలో మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని స్పష్టం
MLC Elections | వచ్చే యేడాది మార్చి, ఆగస్టు నెలల్లో శాసనమండలిలో తొమ్మిది స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో ఐదు ఎమ్మెల్యే కోటా సీట్లుగా కాగా ఒకటి పట్టభద్రుల స్థానం, రెండు ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. కాగా పట్టభద్రులు,
తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బో యినపల్లి వినోద్కుమార్ ప్�
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించనున్న ఉప ఎన్నికల ప్రక్రియపై అయోమయం నెలకొన్నది. ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించిన షెడ్యూల్లో రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు, వ�
ఉమ్మడి మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నగారా మోగనున్నది. రాష్ట్ర ఈసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. గురువారం ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.
టీఆర్ఎస్ నుంచి 12 మంది బరిలో ఆఖరి రోజు 96 నామినేషన్లు దాఖలు అత్యధికంగా ఆదిలాబాద్ నుంచి 23 మంది నేడు పరిశీలన, 26న ఉపసంహరణ హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 12 స్థానాల భర�
తాజా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కమలం వాడిపోయింది. సిట్టింగ్ స్థానంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. దుబ్బాక, జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపిన ఆపార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం త