వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళల కాంతులతో మెరిసిపోయింది.
MLC Ramana | అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేదా అని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రశ్నించారు.
“కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్ల సీడీఎఫ్ ప్రతి ఎమ్మెల్యే పేరిట ఇచ్చారు. కావాలంటే అప్పటి ప్రొసీడింగ్స్ కూడా చూపుతాం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్�
సీఎం కేసీఆర్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డిలో అంత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్శి కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర�
‘తెలంగాణ రాకముందు గ్రామాలు గ్రామాలు ఎట్లుండె. ఇప్పుడెట్ల ఉన్న యి. నాడు కరెంట్ ఉన్నదా..? నీళ్లు ఉన్నయా..? అభివృద్ధి ఉందా..? సంక్షేమం ఉన్నదా..? మీ ముఖాల్లో సంతోషం ఉన్నదా..? ఏదీ లేదు.
జగిత్యాల గులాబీమయమైంది. యుద్ధానికి వెళ్లే సైనికుల్లా ఉరకలు వేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో కిటకిటలాడింది. జిల్లా కేంద్రం శివారులోని చల్గల్ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ కార్
చట్టసభల్లో ప్రాతినిధ్యంతోనే హక్కుల సాధనకు అవకాశం దక్కుతుందని, పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ, కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ సూచించారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కావేరీ
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలగందుల రమణ తండ్రి ఎల్జీ రాం (91) మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మృతి చెందారు. ఎల్జీ రాం జగిత్యాలలో రేడియో, సైకిల్ డీలర్, ఆ తర్వాత ఎల్
జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్�
తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధ�