హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ని�
కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గెలుపుపై ఆయా పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగిన తీరు.. పెరిగిన పోలింగ్ శాతం నాయకులకు ముచ్చెమటలు పట్టి
అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి అంచనాలు గెలుపోటములపైకి మళ్లాయి. గురువారం నాటి పోలింగ్ సరళిని విశ్లేషిస్�
ఎన్నికలు ఏవైనా యాదాద్రి భువనగిరి జిల్లా ఓటర్లు చైతన్యం ప్రదర్శిస్తున్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్లో పాల్గొంటూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో �
పూర్వ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ గురువారం మెదక్ జిల్లాలో ప్రశాంతంగా సాగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకున్నా�
MLC elections | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. నల్లబెల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని తహసిల్దార్ ముప్పు కృష్ణతో పాటు రూరల్ సీఐ సాయి రమ
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనున్నది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈనెల 27న నిర్వహించే పోలింగ్ను ప్రశాంతంగా జరిపిం చాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అంకిత్ సూచించారు. బుధవారం బోధన్ పట్టణం లోని పోలింగ్ సామ�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసిన తర్వాత అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలిం
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 68.65 శాతం ఓట్లు పోలయ్యాయి. 2021లో జరిగిన పోలింగ్ 76.73 శాతం కంటే ఎనిమిది శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది.
MLC polling | ‘ఖమ్మం - నల్లగొండ - వరంగల్’ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించనున్నారు.
MLC election | ఉమ్మడి నల్లగొండ - వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు (MLC Polling) సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఎమ్మెల్సీ పోలింగ్కు సర్వం సిద్ధం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్ నుంచి నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడి