రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, తొమ్మిదేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా ఇన్చార్జి, �
బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే గెలుపు సూత్రమని.. వీటిని నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ వెళ్లి వివరించాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగ�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలోనన్న ఆలోచనలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారని, ఆయనది అభివృద్ధి మంత్రమని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ గం�
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలిత రాష్ర్టాల్లో గన్కల్చర్ కొనసాగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అగ్రికల్చర్ను ప్రోత్సహిస్తూ.. రైతును రాజును చేశాడని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసి కట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. �
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొడుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు.
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మెడలు వంచైనా మనం అనుకున్నది సాధిం చుకోవాలె. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది.’ అని ఆదిలాబాద్-నిర
మాది సంక్షేమ సర్కారని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని నిర్మల్ జిల్లా కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ ఆరోపించారు. ఆదివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జవుళా(బి)లో ప�
గౌడల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్సీ గంగధర్గౌడ్, టీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.