అత్యంత ఉత్కంఠత రేకెత్తిస్తున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి అంచనాలు గెలుపోటములపైకి మళ్లాయి. పోలింగ్ సరళిని విశ్లేషిస్తూ ప్రధా న అభ్య�
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం(నేడు) పోలింగ్ జరగనున్నది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగే పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పట�
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం కొనసాగుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఓట్ల వేటలో ప్రధాన జాతీయ పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ నెల 27న నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, ఆశీష్సంగ్వాన్ తెలిపా రు. మంగళవారం వారు వేర�
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరు తుది అంకానికి చేరింది. గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 అభ్యర్థులు పోటీ పడుతుండగా, నిన్నటిదాకా నాలుగు ఉమ్
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ పూర్తి చేశారు. పీవో, ఏపీవో, ఓపీఓలతో సమావేశం నిర్వహించి పోలింగ్ ప్రక్రియకు సిద�
Pamela Satpathy | కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు జిల్లాలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పత�
జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆ
ఉమ్మడి ఖమ్మంవరంగల్నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో ప్రశాంతం ముగిసింది. జిల్లాలోని 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓటింగ్.
జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అ�