కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ఒక విఫల ప్రయోగం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఎద్దేవా చేశారు. ఈ ప్రణాళికతో రేవంత్రెడ్డి సర్కార్ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.
గతంలో విఫలమైన ప్రణాళికలకు ఇప్పుడు 99 రోజులెందుకని, మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారా?అని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్�
నిర్మాణ భవనంపై నుంచి నలుగురు కిందపడగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన టోలిచౌకి అల్హస్నత్ కాలనీలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..టోలిచౌకి అల
పాఠశాల విద్యాశాఖలో మరికొందరు అధికారులు, సిబ్బంది అవినీతిపై ఏసీబీ అధికారులు ఫోకస్పెట్టారు. కమిషనరేట్సహా పలు కార్యాలయాల్లోని అక్రమార్కుల భరతం పట్టడంపై గురిపెట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్ స్కాం వెలుగుచూసి
MLC Dasoju Sravan | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా ఉండే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. అందుకే బీజేపీ, ఎన్నికల కమిషన్, పోలీసులతో కుమ్మక్కై, ఓవైసీ బ్రదర
ఒకవైపు పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పకడ్బందీగా ఫెన్సింగ్ వేస్తున్నది హైడ్రా. కానీ హైడ్రా వేసిన ఫెన్సింగ్ను తీసేసి, అక్కడ రేకులు పెట్టి సవాల్ విసురుతున్న రాజ�
గ్రూప్-1 అభ్యర్థులకు బాసటగా నిలిచిన విద్యార్థి నేతలు, నిరుద్యోగ విద్యార్థులపై పోలీసులు జులం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధం విధించారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దు టీజీపీఎస్సీ ప్రతిష్టకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఒక్క కేసుతో భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. పూడ్చలేనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నది.
సముద్ర మథనంలో ఉద్భవించిన గరళాన్ని గొంతులో నింపుకొని విశ్వాన్ని కాపాడిన పరమ శివుడిలా బీఆర్ఎస్ పై జరిగిన ఎన్నో కుట్రలు, కుతంత్రాలను తనలోనే దాచుకుంటూ తెలంగాణను సాధించిన కేసీఆర్ మరో గరళకంఠుడని ఎమ్మెల్�