తెలంగాణలో సాగుతున్నది కాంగ్రెస్ సిద్ధాంతాల పాలన కాదని, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నడిచే ‘ప్రైవేట్ ఫ్రాంచైజీ పాలన‘ అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం
MLC Dasoju Sravan | ఇష్టారాజ్యంగా భూ విక్రయాలకు పాల్పడుతూ హైకోర్టు చేతిలో మొట్టికాయలు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థ కొనుగోలు (టేకోవర్) వ్యవహారంలో, జపాన్ సంస్థ నుంచి తీసుకొంటున్న రుణంపై తక్షణమే సమగ్ర విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చే
హైదరాబాద్, మే 10 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని, సిద్ధాంత విరుద్ధమైన పోకడలను ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు (MLC Dasoju Sravan) తీవ్రంగా దుయ్యబట్టారు.
‘కేసీఆర్ మన మనిషి కాదు.. మారిన మనిషి.. మర మనిషి’ అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘రాజ్యాంగాన్ని రక్షిస్తానని దేవుడి సాక్షి గా ప్రమాణం చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని కొడుకు ముసుగులో యథేచ్ఛగా భూ దందాలకు పాల్పడుతున్నడు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ తప్ప సా మాన్యులకు ఒరిగింది ఏమీ లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ మరోసారి పూర్తిగా విఫలమైందని పలు�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ఒక విఫల ప్రయోగం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఎద్దేవా చేశారు. ఈ ప్రణాళికతో రేవంత్రెడ్డి సర్కార్ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.
గతంలో విఫలమైన ప్రణాళికలకు ఇప్పుడు 99 రోజులెందుకని, మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారా?అని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్�