Yashaswini Reddy | ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పాలన. కుటుంబ పాలనతో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పదవులు లేకున్నా తన సోదరులను రాజకీయ వేదికలు ఎక్కిస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడు.
‘నాలుగు రోజుల్లో రూ. 4 వేల పింఛన్ వస్తది. రాకపోతే నాకు గుర్తుచేయాలి’ అంటూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఓ వృద్ధురాలితో చెప్పిన పాత వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే చెప్ప�
Harish Rao | పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేష్ కుమార్ అనే గిరిజనుడిని హింసించడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప�
ఎస్సీకాలనీలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో తాము 10 నెలలుగా ఉంటున్నామని, అధికారులు చేయాలని వేధిస్తున్నారని మంగళవారం లబ్ధిదారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
రాహల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కశ్మీర్ పాకిస్థాన్లో ఉన్నట్టు చూపెట్టడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలానికి చెందిన పార్టీ కార్యకర్త షాజహాన్ స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వి
దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీలో మూడో రోజైన గురువారం గ్రూపు తగాదాలు తారాస్థ్ధాయికి చేరాయి. ఒకవైపు నూతన అధ్యక్షుడికి శ్రేణులు అభినందన సభ ఏర్పాటు చేయగా, మరోవైపు పెద్ది కృష్ణమూర్తి వర్గం ఆందోళనలు చేపట�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలం గా పంటలకు సాగునీరందక ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయిన తరుణంలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.