హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్తోపాటు ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఐటీ మంత్రి కేటీఆర్తో చర్చిస్తానన్నారు.
Pailla Shekar Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు జరుగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని
Mla shekar reddy | కేంద్రంలోని ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు దుర్మార్గం, హేయం. బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువయ్యింది. వారికి నల్లగొండ జిల్లాలో పట్టిన గతే రాష్ట్రమంతా పడుతుందని ఎమ్మెల్యేలు భువనగిరి
కేంద్రం తీరుపై రైతాంగం ఆగ్రహం అన్నదాతకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహాలు నిర్వహణ ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలుకదం తొక్కనున్న �
భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే ప్రత్య�
భూదాన్పోచంపల్లి: ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పోచంపల్లి పట్టణంలోని ఎ
బీబీనగర్: అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపర�
హయత్నగర్: సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం హయత్�
భువనగిరి అర్బన్: భువనగిరి రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి భువనగిరి రైల్వే�
భువనగిరి అర్బన్: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజిపురం నుంచి జిట్టవారి బావి మీదుగా నమాత్పల్�
భువనగిరి అర్బన్ తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాలకు మహార్థశ పట్టిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజీపురం నుంచి నమాత్పల్లి వరకు 3కోట్ల 10లక్షలతో, సిరివేణికుంట నుంచి నందనం వర�
భూదాన్పచంపల్లి: మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్య కర్తలు శనివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రా�
బీబీనగర్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్ మండలం మగ్దుంపల్లి, గొల్లగూడెం గ్రామాల మధ్య రూ.65లక్�
వలిగొండ: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధ వారం మండలంలోని వెంకటాపురం పరిధిలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై ధ
భూదాన్పోచంపల్లి: పేదలకు అండగా ఉండేది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండ లంలోని దంతూరు గ్రామ సర్పంచ్ దోటి కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ�