రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాటిక్ సాధించడం ఖాయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి మదన్లాల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచాచరు. కారేపల
వరంగల్లో ఈనెల 16న సీఎం కేసీఆర్ విడుదల చేసే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని, రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో సీఎం కేసీఆర్కు తెలుసని, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ గులాములకు ఏమి తెలుసన
పార్టీ నిర్ణయమే శిరోధార్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలకూ తావులేదని తేల్చిచెప్పారు. అందరమూ కలిసి కట్టుగా పనిచేసి కేసీఆర్ను మరోసారి సీఎంను చేస్తామని అన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. భవిష్యత్తంతా బీఆర్ఎస్దేనని, కేసీఆర్ మూడోసారీ ముఖ్యమంత్రి కావడం ఖాయం స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయన అమలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. అందుకే వందలాది మంద ప్రజలు వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
రాష్ట్రం రాబందుల పాలు కాకుండా రైతులు కాపాడుకోవాలని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామాల్లో చర్చించాలని కోరారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేసేందుకే సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్�
బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా అధికారులు అదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాను రాష్�
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి కుటుంబాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ‘మన ఊరు-మన బడి/ మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది.