మండలంలో బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్కు మద్దతుగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ బుధవారం విజయ వంతమైంది. మండలంలోని దేవాపూర్ ఎక్స్ రోడ్డు అనిల్ జాదవ్కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
బేల మండల వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ ఆలయాల ప్రదక్షిణలు చేయించారు. పొలాల పండుగతో పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల విశ్వసిస్తారు.
అదిలాబాద్ : ఉన్నత ఆశయ సాధనకు పేదరికం ఎప్పుడు అడ్డు రాదని..కృషి, పట్టుదలే ఉన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం బాబు సాటే జయంతి కార్యక్రమంలో ఎమ్మె�
ఆదిలాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. కాసేపు మైదానంలో వాలీబాల్ ఆడుతూ క్రీడాస్ఫూర్తిని చాటా�
ఆదిలాబాద్ : విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా భుదవారం ఆయన మావల మండలం బట్టి సవర్ గాం ప్�
ఆదిలాబాద్ : ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నెలకొల్�
ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస�
ఆదిలాబాద్ : దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే యూనిట్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం య�
ఆదిలాబాద్ : తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, రైతుల ఆందోళనలకు మద్దతుగా ఎమ్మెల్యేలు జోగు రామన్న, �
ఎమ్మెల్యే రామన్న | రాష్ట్రంలో 90% మంది కూలీనాలి చేసుకునే వారే ఉన్నారని, వారికి తోడ్పాటు నిచ్చేలా ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు కొత్త చీరెలు కానుకగా అందిస్తారని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
ఆదిలాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదిలాబాద్ మండలంలోని రామాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 100 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన కార�
ఆదిలాబాద్ : జిల్లలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులతో ప్రతి నిత్యం సమీక్ష సమావేశాలు చేపడు�