బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్న
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 89 మంది అభ్యర్థులు 146 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా పార్టీ జెండా పండుగ, నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ఆయా నియోజకవ�
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓ సీమటపాకాయ్ అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఎద్దేవా చేశారు. తాను పెద్దపెద్ద బాంబులనే ఎదుర్కొన్నానని అన్నారు. రేవంత్రెడ్డికి భయపడేది లేదని తేల్చిచెప్పారు. తనపై రేవంత�
తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖల
కేసులు పెట్టినా, పదే పదే నోటీసులు ఇచ్చినా, చివరికి అరెస్ట్ చేసినా తాను బీజేపీకి లొంగేదిలేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీ కుట్రలపై పోరాటంలో వెనక్కి తగ్గదేలేదని ప్రకటిం
ఎమ్మెల్యేలకు ఎర కేసుపై ఈడీ అధికారులు తనను విచారించారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పేర్కొన్నారు. రెండోరోజైన మంగళవారం హైదరాబాద్లో ఈడీ అధికారులు 8 గంటలపాటు ఆయనను విచారించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాండూరు నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం లోనూ ఒక విజన్తో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి వలసల జోరు కొనసాగుతున్నది. మునుగోడు నియోజకవర్గవ్యాప్తం గా శనివారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గులాబీ గూటికిచేరారు.