నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం హాలియాలో సంబురంగా జరిగింది. ఎన్నో ఏండ్లుగా అటవీ భూమిని సేద్యం చేస్తూ హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్న త్రిపు
మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి సోమవారం తన సొంతూరి ప్రజలు షాక్ ఇచ్చారు. గత 40 ఏండ్లుగా తన రాజకీయ ఎదుగుదలకు అండదండగా ఉన్న అనుముల గ్రామస్తులు హాలియా మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివ�
సమైక్య పాలనలో అరిగోస పడ్డ విద్యుత్ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచలంచెలుగా పెంచి తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శమని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే
ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని పార్వతీపురంలో రెండో రోజు కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పిలుపునిచ�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, 17 �