అశ్వారావుపేట: అన్ని రంగగాల్లో పల్లెలు పట్టణాలతో పాటు సమానంగా అభివృద్ది సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగామారి దేశానికే తలమానికంగా మారుతుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పిలుపునిచ్చారు. బు
దమ్మపేట :గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. మండల పరిధిలో మొద్దులగూడెం పంచాయతీలోని తడి, పొడి చెత్త బుట్టలను మెచ్చా పంపిణీ చేసారు. ఈసందర్బంగా మెచ్చా �
దమ్మపేట: దమ్మపేట మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు యాగంటి అరుణ్కుమార్ వచ్చేనెల నేపాల్లో జరిగే ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. క్రీడాకారుడు అర
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్త శ్రీరాములు చిన్న కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్
చండ్రుగొండ: సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరావు ప్రాజెక్టు అలుగు నిర్మణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రావికంపాడు గ్రామంలో ఏ
దమ్మపేట: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం పోలింగ్ జరగడంతో దమ్మపేట నుంచి అన్ని పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం పోలింగ్ కేంద�
దమ్మపేట: మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్ల శ్రీరాములు కుమారుడు గోపి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స
అశ్వారావుపేట: వ్యాపారులు తమ రంగంలో రాణిస్తుండటంతో పాటు ఇతర రంగాలలో కూడా రాణిస్తూ తమ ప్రాంత అభివృద్దికి తోడ్పడాలని శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు సూచించారు. గురువారం పట్టణ వర్తక సంఘం భవననిర్మాణానికి భ�
దమ్మపేట :మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు బలుసు గోపి మాతృమూర్తి రమణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం బలుసు గోపి
అశ్వారావుపేట:టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జనసభకు వేలాదిగా పార్టీ కారకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు హాజరుకావాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ
చండ్రుగొండ: టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నూతన మండల కమిటి బాధ్యులకు సూచించారు. ఎమ్మెల్యే స్వగృహంలో కలిసిన నూతన మండల కమిటీ బాధ్యులు ఆయనకు కృతజ్ఞతలు త�
దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరస్వామిని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భం
దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధిష్టానం పిలుపుమేరకు ఏర్పాటు చేస్తున్న గ్రామకమిటీలు పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను గ్రామక