రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని 82, 83 సర్వే నంబర్లల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబసభ్యులు, ఇతరులకు మధ్య తలెత్తిన భూవివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభ
పార్లమెంట్ ఎన్నికల్లో కరువు తెచ్చిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎ�
సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో కృషి చేస్తే సఫలత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్లో సోమవారం టెడ్ ఎక్స్
నాడు నిండిన చెరువులు...పచ్చని చెట్లు.. పాడిపంటల్లో మాజీ సీఎం కేసీఆర్ కనిపించే వారని.. నేడు ఎండిన చెరువులు, కరువు కాటకాల్లో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారని....కేసీఆర్ పాలన లేక రాష్ట్రం ఆగమైందని...
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని..బీఆర్ఎస్ అభ్యర్థ్ధి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిప�
దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం కార్ఖానాలోని గృహలక్ష్మి కాలనీలో నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితతో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పా�
MLA Malla Reddy | టాలీవుడ్ యువ హీరో గీతానంద్, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'గేమ్ ఆన్'(Game On). ఈ సినిమాకు దయానంద్ దర్శకత్వం వహించగా కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స�
‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినవన్నీ 420 హామీలే. దొంగ హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నదా..? అంటే చేసినట్లే చేసి ప్రజలను మభ్యపెడుతున్నది.’
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన సంవత్సర వేడుకలు నియోజకవర్గ వ్యాప్తం గా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు కేక్ కట్ చేశారు.