స్వర్ణ ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలతోపాటు జౌలినాలా కూడా ఉంటుంది. నీరు అధికం అయినప్పుడు జౌలినాలా ద్వారా నీటిని దిగువనకు వదులుతారు. దీని పరిధిలో నిర్మల్, దిలావర్పూర్ మండలాల్లోని వెంగ్వాపేట్, కాల్వ, క�
KTR | అమృత్ టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర హో
MLA Maheshwar Reddy | కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్ చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్ కాన�
Maheshwar Reddy | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగా మారాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
సన్నబియ్యం టెండర్ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సన్న బియ్యం టెండర్లను రద్దు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారుల గురించి విన్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కూడా సలహాదారులను నియమించుకోవడం కొత్త విషయమే. ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు తన ఐటీ సలహాదారునిగా సాయికృష్ణ అనే అతన్�
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆర్ఆర్ ట్యాక్స్కు కొత్తగా మరో ఆర్ ట్యాక్స్ జతకలిసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటే.. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి, రియల్ ఎస్టే�
MLA Maheshwar Reddy | కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రైతులను( Farmers) నిండా ముంచింది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రైతుబంధుకు కేటాయించిన రూ.7 వేల కోట్లు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డైవర్ట్ చేశారు.
MLA Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress) తెలంగాణలో 14 ఎంపీ సీట్లు(MP seats) గెలుచుకుంటే రాజకీయాల నుంచి తప్పు కుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) అన్నారు.
బీజేపీ అధిష్ఠానంతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టచ్లో ఉన్నారని, షిండే అవుతానని గతంలో గడరీతోనే అన్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంట
‘డీజే టిలు’్ల సినిమాలో రాధికగా అలరించిన సినీతార నేహాశెట్టి సోమవారం నిర్మల్లో సందడి చేశారు. పట్టణంలోని బస్డిపో పక్కన ఏర్పాటు చేసిన ఎల్వీఆర్ షాపింగ్ మాల్ను స్థానిక ఎమెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి