దేవరకద్ర నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.121 కోట్లకు పైగా వెచ్చించి, 27 చెక్డ్యాంలు నిర్మించారు. ఎంతవరద వచ్చినా అవి నేటికీ చెక్కుచెదరలేదు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో �
MLA Madhusudhan Reddy | రైతుల సమస్యలు సులభంగా పరిష్కరించే విధంగా తీసుకు వచ్చిన గొప్ప చట్టం
భూ భారతి ఆర్వోఆర్ చట్టమని దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామం, మున్సిపాలిట
మండలంలోని సంకిరెడ్డిపల్లి తండా శివారులో కొటేటేన్ గుట్టపైన ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని చుట్టుపక్కల గ్రామస్తులు ఆదివారం ధర్నాకు పూనుకున్నారు. ఈ కొటేటేన్ గుట్ట పంచాయతీలో ఉందని..
Bhuthpur | దేవరకద్ర నియోజకవర్గం పరిధిలో అన్ని మండల కేంద్రంలో పాటు మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ప్రారంభించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపు�
కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి ఇండ్లను శుద్ధి చే సుకుంటూ పరమ పవిత్రతో భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాదుకల స్పర్శకు సమయం ఆసన్నమైంది. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తిస్వామి ఉద్దాల మహోత
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేలు తమ ఆధిపత్యం కోసం నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిచడమే ప్రభుత్వ ధేయమని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి,
పేదల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 69 మందికి కల్యాణలక్ష్మి, షాదీమ�