MLA Laxma Reddy | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్మెయిలర్ అని విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడక
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి తండాలో బాలికపై లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్�
బాలానగర్, మార్చి 11 : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్కు ఎంతో ప్రజాదరణ లభిస్తున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదారాబాద్లోని �
మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో రూ.1.25 కోట్లతో నిర్మించిన 24 కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లను టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..
Jadcherla Library | గ్రంథాలయాలు విజ్ఞాన భాండగారాలు అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేటలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించి�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుట్టు శిక్షణాకేంద్రం ప్రారంభం జడ్చర్లటౌన్, నవంబర్ 11 : మహిళలు స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని
ఊర్కొండ: రైతు అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన శనివారం మండల కేంద్�
MLA Laxmareddy: మనమంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
ప్రభుత్వ విప్ సుమన్ | జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఇటీవల అనారోగ్యంతో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి, మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్ మృతి చెందారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి | మహబూబ్ నగర్- జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర స్టడీ సర్క�