Congress | కాంగ్రెస్లో తాజాగా ఇద్దరి చేరిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. పెద్దపల్లి రిజర్వుడ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తూ పారిశ్రామికవేత్త మన్నె జీవన్రెడ్డి మంగళ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు 14 స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని న�
CM KCR | తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెల�
CM KCR | ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటి కరువును తలుచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మనషులే కాదు.. మహబూబ్నగర్ చెట్లు కూడా బక్క పడిపోయాయని బాధ పడ్డామని కేసీఆర్ గుర్తు చేశా�
పదేండ్ల కేసీఆర్ పాలనలో జడ్చర్ల మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించింది. నాడు కరువుకు నెలవైన ఈ ప్రాంతం.. నేడు బంగారు పంటల మాగాణం అయింది. వేసవిలోనూ చెరువులు అలుగు దుంకుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని కావేరమ్మపేట వద్ద నిర్మించిన 120 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా
Medical College | పేదలకు వైద్యం అందుబాటులో కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల(Medical College)ను నెలకొల్పుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(Mla Laxma Reddy) తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాలకన్నా ప్రమాదకరంగా తయారయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. చెడగొట్టు వానలు పడితే పంట ఖరాబ్ ఎట్ల అయితదో.. ఈ కాంగ్రెస్, బీజేపీ మా�
రాష్ట్రంలో అమలవుతున్న సం క్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
జడ్చర్ల : సామాజిక మార్పు కోసమే దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యేలక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల చంద్రగార్డెన్లో దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సుల్లో ఎమ్మెల్యే ముఖ్య అతి�
MLA Lakshma reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు.
Mla Laxma reddy | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అన్నారు.