గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, పెద్దగూడ
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. శ్రుకవారం మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ ద్వారా రూ.7.90 కోట్లు అలాగే మండలంలో పలు గ్రామాలకు రూ.9.10 కోట్ల నిధులతో పలు అభివృ
భువనగిరి పట్టణం రణ క్షేత్రంగా మారింది. ఆందోళనలు, అరెస్టులతో అట్టుడికింది. పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన రేకెత్తింది.
త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకొనే బక్రీద్ పండుగ వేళ.. భవనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో సోమవారం వివాదాస్పద పోస్టర్ వైరల్ అయ్యింది.