బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను సొంత పార్టీ నేతలే అడుగడుగునా అడ్డుకుంటున్నారు. యాదయ్య కాంగ్రెస్లో చేరడాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మొద�
రంజిత్రెడ్డి.. నమ్మకద్రోహి అని.. బీఆర్ఎస్ పార్టీని నమ్మించి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కచ�
అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్లోని సోమాజిగూడ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి�
అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి పార్టీ గెలుపుపై చర్చించారు.
చేవెళ్లలో కారు పార్టీ జోరు మీదుంది. ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకుపోతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య పల్లెల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న
ఎన్నికల్లో ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ, కొమరబండ, గొల్లూరుగూడ, కేశవగూడ, ముద్దెంగూడ, ఎల్
కాంగ్రెస్ పాలనలో మనకు జరిగిన అన్యాయాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను నమ్మితే గోస పడక తప్పదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొయినాబాద్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు జన్మదిన వేడుకలు ఏర్పా�
బంగారు తెలంగాణలో ప్రతి పల్లె బాగుపడిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 19 గ్రామ పంచాయతీలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార అవార్డు�