బీఆర్ఎస్తోనే ప్రజాసంక్షేమం సాధ్యమని బీఆర్ఎస్ ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని కాచనపల్లి, నామాలపాడు, కొత్తపేట, సింగారంలో ఎ�
రాష్ట్రంలో వందకు పైగా సీట్లతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. శ్రేణులు కష్టించి పని చేసి అధిక మెజార్టీ అందించాలని, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్�
బొగ్గుట్టగా పేర్గాంచిన ఇల్లెందు సింగరేణికి పురిటిగడ్డ.. ఇక్కడి గనులు ‘నల్ల బంగారపు’ నిధులు.. కోల్ ఇండియా ఏర్పాటుకు పునాదులు వేసిన ఈ ప్రాంతం దశాబ్దాల పాటు వెనుకబాటులోనే ఉంది.. ఇక్కడ నివసించే గిరిజనుల సమస�
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల వద్దకు వచ్చి అబద్ధపు ప్రచారాల�
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది రాజకీయ స్వార్థపరులు పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, వారికి ప్రజా క్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం అన్నిమతాల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా చేయూతనిస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు.
పేదల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన బి.జోత్స్న కోమలికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూర�
కామేపల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. సోమవారం కామేపల్లిలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమానికి ఎమ్మెల�