వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా పలు రోడ్ల నిర్మాణాలకు అధికారులు మొబైల్ శిలాఫలకాలను వినియోగించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రెండు రోజులు�
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని బాధితుడు దేవర రమేశ్ ఆరోపించాడు. ఈ మేరకు ఆయన హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడాడు. హనుమకొండలోని �
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో త మను విలీనం చేయొద్దని కోరుతూ సేవాలాల్ సేన, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్తినాయక్ తండావాసులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. క�
జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన చర్చిల్లో క్రిస్టియన్లతో కలిసి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రార్థనలు చేశారు. నర్సంపేట పట్టణంలోని క�
పాకాల ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, రైతులతో కలిసి తైబందీ ఖరారు చేశార
విద్యార్థులు బంగారు భవిష్యత్కు ఇప్పటి నుంచే మార్గాలు వేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. నర్సంపేటలోని డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
వరంగల్ జిల్లా నల్లబె ల్లి మండలం రంగాయచెరువు ప్రాజెక్టు నిర్మాణానికి రీడిజైన్ చేయడంతోపాటు నిధులు మం జూరు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇటీవల భూపాలపల్లి జిల్లాలో జరిగిన చొక్కారావు దేవా�
హత్యకు గురైన దంపతుల మృతదేహాలతో బంధువులు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట పోలీసుస్టేషన్ ఎదుట గురువారం రాస్తారోకో చేశారు. నిందితుడు మేకల నాగరాజును ఉరితీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాం
సీఎం రేవంత్రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవుల కేటాయింపులో తనకు అవకాశం దక్కకపోవడం, కొత్తగా వచ్చిన వారికి ప్రాధా
‘ప్రతి పక్షాల కు అధికారం ఇస్తే వ్యవసాయ రంగాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తాయి. ఏమాత్రం ఆదమరిచినా 18శాతం పన్ను వేసే అవకాశం ఉంది’ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట, నెక్కొండ మండ