మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇండ్లను కూల్చడానికి వచ్చే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని, పేద ప్రజలను అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీవాసులు, నిర్వాసితులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మరోసారి సమావేశం కానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మూసీ పరీవాహక ప్రాంతాల నిర్
మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లను కూల్చాలంటే తమను దాటి వెళ్లాలని, ప్రజలకు అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తపేట డివిజన్లోని జనప్రియ అపార్టమెంట్ సముదా�
మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లకు సంబంధించిన ఒక్క ఇటుకనూ కూల్చనివ్వమని, మూసీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంత నివాసితులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఇండ్లను కూల్చాలంటే అధికారులు ముందుగా మమ్ములను దాటుకోని రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి భరోసానిచ్చారు. బ
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. కందుకూరుకు చెందిన కొమ్మగాల్ల జ్యోతి అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. దవాఖాన ఖర్చులు లేకపోవడంతో ఎ�
మీడియా, సినిమా రంగాలలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, ఆయనో అక్షర బ్రహ్మ అని మాజీ మం త్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి వార్త తెలు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాజకీయ పునర్జన్మనిచ్చిన మల్కాజిగిరికి ఏమి చేశాడో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియజేయాలని.. ఎంపీగా గెలిచిన అనంతరం ఏనాడు మల్కాజిగిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిక�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు తిరుగులేదని, ఇతర పార్టీలకు స్థానం లేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి చంపాపేట డి
నాగోల్ డివిజన్ పరిధి జీఎస్ఐ గేటు సమీపంలోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే దేవిరె
బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. సోమవారం కర్మన్ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్�